బట్టి గూడెం గ్రామంలో హెల్త్ క్యాంపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం
చర్ల జూలై 11 : ఈ రోజు చర్ల మండల సత్యనారాయణపురం గ్రామ పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వలస ఆదివాసి గిరిజన గ్రామమైన బట్టిగూడెం గ్రామంలో లో హెల్త్ క్యాంపు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. అనంతరం గృహ సందర్శన చేసి, గ్రామానికి వచ్చే వారు, చతీష్ ఘడ్ నుంచి వచ్చే వారి నుండి రక్తనమూనాలను సేకరించాలని, వారి నుండి మలేరియా జ్వరాలు సోకే అవకాశం ఉన్నoదున, జాగ్రత వహించాలని మరియు పరిసరాలు పరిశుభ్రత పాటించాలని,నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమ తెరలు వినియోగించు కోవాలని, పరిశుభ్రమైన మంచి నీరు ను తీసుకోవాలని
నీటి నిల్వలలో యాంటి లార్వా టేమిఫోస్ వేయడం జరిగింది.
Dr నగేష్
T బాబురావు హెచ్ ఈ ఓ
K తిరుపతమ్మ యమ్ పి హెచ్ యస్
T వేణు హెల్త్ అసిస్టెంట్
K విజయక్ష్మి యమ్ పి హెచ్ ఏ K తిరుపతమ్మ ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.