నేడు 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్

Aug 26, 2024 - 14:02
 0  9
నేడు 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్

నేడు 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం దాదాపు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో ఢిల్లీ పర్యటనకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా, సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333