సభను జయప్రదం చేయండి కన్నెబోయిన మల్లయ్య యాదవ్

Jul 12, 2025 - 20:56
 0  23
సభను జయప్రదం చేయండి కన్నెబోయిన మల్లయ్య యాదవ్

తిరుమలగిరి 13 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని తిరుమలగిరి మండల  కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నెబోయిన మల్లయ్య యాదవ్  కొరరూ పత్రిక విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. సభకు . తిరుమలగిరి మండల పట్టణ కేంద్రం నుండి 10వేల నుండి 15వేల మందితో తరలివచ్చి సభ కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని అన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034