ఎంపీ చామలను కలిసిన తిరుమలగిరి పాస్టర్స్

Jun 7, 2024 - 20:16
 0  220
ఎంపీ చామలను కలిసిన తిరుమలగిరి పాస్టర్స్

 తిరుమలగిరి 8 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట్ లో తుంగతుర్తి నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికైన భువనగిరి పార్లమెంటు సభ్యులు .చామల కిరణ్ కుమార్ రెడ్డి ని వారియొక్క కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి మరియు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు విపి దానియేలు అధ్యక్షులు మందుల బాబురావు జనరల్ సెక్రటరీ రమేష్ గౌరవ సలహాదారులు వేముల హానోకు చైర్మన్ కేలోతు చంద్రశేఖర్ స్వామిదాసు, సీమోను బి జయరాజు, వాటం సమూయేలు, సుధీర్, తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Tirumalagiri Mandal Reporter Suryapet District Telangana State