నూతన ఎమ్మార్వో ను కలిసిన కాంగ్రెస్ నాయకులు.

Feb 5, 2025 - 20:49
Feb 5, 2025 - 20:56
 0  2
నూతన ఎమ్మార్వో ను కలిసిన కాంగ్రెస్ నాయకులు.

జోగులాంబ గద్వాల 5 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్తా ప్రతినిధి . ఇటిక్యాల. మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్  సంపత్ కుమార్  అదేశ్యాలమేరకు ఇటిక్యాల మండలానికి నూతనంగా వచ్చిన MRO ని ఇటిక్యాల మండలం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యాక్షుడు ఎండీ అల్లాబకాష్  అధ్వర్యంలో MRO ని సన్మానించడం జరిగినది . ఈ కార్యక్రమంలో ఇటిక్యాల రాజు చాగాపురం గ్రామ గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యాక్షుడు చాంద్ బాషా శాంతన్న ఖాజా వెంకటస్వామి ఇటిక్యాల నారాయణ మరియూ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State