హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసిన మహేష్ కుమార్

Sep 7, 2024 - 22:09
 0  11
హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసిన మహేష్ కుమార్

హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పల్సా నాగారాజు గౌడ్  మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి బీమగాని మహేష్ కుమార్ గౌడ్ . 

తెలంగాణ వార్త జిల్లా ప్రతినిధి.

  ఇన్స్పెక్టర్ కి మట్టి వినాయకుడిని ఇచ్చి ఆకర్షణగా నిలిచారు.మరియు

వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసారు.

   ప్రజలందరు మట్టి వినాయకుని వాడాలని పర్యావరణాన్ని కాపాడాలని వినాయక మండపాలలో బక్తి శ్రద్ధలతో బక్తులందరు పూజలు జరుపుకోవాలని 

హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగారాజు గౌడ్ అన్నారు. 

   సర్కిల్ పరిదిలో శాంతి బద్రతలను కాపాడుతానని 

క్రైమ్ రేటు తగ్గిస్తానని పోలీస్ స్టేషను కి వచ్చే వారికి అన్బి విదాల సహరిస్తానని అన్నారు.

సర్కిల్ పరిదిలో ఉంటున్న ప్రజలందరు మీమీ ప్రాంతాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగిన గంజాయి, డ్రగ్స్ చిన్న పిల్లల కిడ్నాప్ లు ఆడపిల్లల మానబంగాలు రియల్ మాఫియా డాన్లు భయపడకుండా ప్రజలందరు హయత్ పోలీస్ స్టేషన్ కి వచ్చి దైర్ఘ్యంతో పిర్యాదులు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

మహేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యలో 

ప్రజలందరికి ప్రజాపాలన అందిస్తున్నారని కొనియాడారు. పోలే సురేష్ పాల్గొన్నారు..

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223