అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Jun 6, 2024 - 20:09
Jun 6, 2024 - 20:59
 0  916
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

తిరుమలగిరి 7 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన కొడిదల ఉప్పలయ్య తండ్రి వెంకయ్య వయసు 52 సంవత్సరాలు అనే వ్యక్తి తిరుమలగిరి శివారులో గల తన వ్యవసాయ క్షేత్రంలో అనుమానస్పద స్థితిలో ఉరివేసుకొని మృతి చెందాడు తన భార్య కొడిదల నరసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సత్యనారాయణ గౌడ్ తెలిపారు 

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034