బీరు సీసాలతో దాడి ఘటనలో నలుగురు రిమాండ్: సీఐ రాజశేఖర్

Aug 21, 2024 - 07:56
Aug 21, 2024 - 08:35
 0  167
బీరు సీసాలతో దాడి ఘటనలో నలుగురు రిమాండ్: సీఐ రాజశేఖర్

బీరు సీసాలతో దాడి ఘటనలో నలుగురు రిమాండ్

సూర్యాపేట టౌన్ సిఐ.G.రాజశేఖర్

సూర్యాపేట 21 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట పట్టణంలోని ఈనాడు ఆఫీస్ ఎదురుగా గల 7 లిక్కర్ మార్ట్ వద్ద 18-08-2024 రోజు మచ్చ సాయి శరత్ తండ్రి సంజీవయ్య ను కొట్టి గాయపరిచిన వ్యక్తులపై హత్యయత్నం కేసు నమోదు చేసి అట్టి కేసులో నిందితులను కొండా ఉదయ్ అలియాస్ సైదు తండ్రి మురళి R /o రాజీవ్ నగర్, చిట్టమొని ఈశ్వర్ తండ్రి వేణుR /o కొత్తగూడెం బజార్, కర్షపైన సైదులు తండ్రి నాగయ్య R /o సీతారాంపురం , బోయిన సాయికుమార్ తండ్రి సారయ్య R/o ముత్యాలమ్మ బజార్ అను నేరస్తులను పట్టుబడి చేసి రిమాండ్ కి పంపనైనది ఇట్టి కేసు నిందితులనుఁ CC ఫుటేజ్ ద్వారా సూర్యాపేట టౌన్  సీఐ  G. రాజశేఖర్ ఆధ్వర్యంలో  ఎస్సై బి లవకుశ టీం ఇ కేసు ను చేదించడం& రిమాండ్ కి పంపడం జరిగింది . ఇట్లు జి రాజశేఖర్ గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సూర్యపేట పట్టణ పోలీస్ స్టేషన్

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223