నూతన ఎసై, ఎంపీడీఓ  లను సన్మానించిన బిజెపి నాయకులు 

Nov 25, 2025 - 19:01
 0  5
నూతన ఎసై, ఎంపీడీఓ  లను సన్మానించిన బిజెపి నాయకులు 

చిన్నంబావి మండలం25నవంబర్ 2025తెలంగాణ వార్త : నాగర్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రెటరీ జగ్గారి శ్రీధర్ రెడ్డి,చిన్నంబావి మండల బిజెపి  అధ్యక్షులు బొగ్గు కురుమయ్య,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సంపత్,బిజెపి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కత్తి జానీ,చిన్నంబావి మండల బిజెపి పార్టీ మండ అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో  చిన్నంబావి మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మరియు ఎంపీడీవో ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గారి శ్రీధర్ రెడ్డి, చిన్నంబావి మండల ప్రధాన కార్యదర్శి సంపత్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కత్తి జానీ, మండల నాయకులు గోపి నాయుడు, మేకల చెన్నయ్య యాదవ్, జింకల కిరణ్ కుమార్, శివశంకర్, డిఎన్ రాము, వెంకటయ్య, విష్ణు, మరియు వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333