హజ్ యాత్రకు వెళ్లే వారికి పోలియో మరియు meningitis వ్యాధి రాకుండా నిరోధిక టీకాలు వేసిన.
ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ కె సిద్ధప్ప .
జోగులాంబ గద్వాల 6 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. తేదీ 06.5.2024 న స్థానిక పారడైజ్ ఫంక్షన్ హాల్ గద్వాల లో హజ్ కు వెళ్లే హజ్ యాత్రికులకు ఉప. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్కే .సిద్ధప్ప మరియు డాక్టర్ నర్సింలు, డాక్టర్. సయ్యద్ ఇర్షాద్, డాక్టర్. రిజ్వాన,మరియు వైద్య సిబ్బంది ,హజ్ యాత్రకు వెళ్లే వారికి పోలియో మరియు Meningitis వ్యాధి రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వ్యాధి నిరోధక టీకాలను (b.polio & meningococcal) వేశారు..
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది నరేంద్రబాబు, రామాంజనేయులు, మక్సుద్, మణికంఠ, అబ్రహం సూపర్వైజర్లు లక్ష్మి, పార్వతమ్మ ,ఆరోగ్య కార్యకర్తలు రంగమ్మ, సువర్ణ మరియు ఆశలు పాల్గొన్నారు...