శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తజనం.

Feb 3, 2025 - 19:35
 0  3

జోగులాంబ గద్వాల3 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:  వసంత పంచమి సందర్భంగా.. అలంపూరు పట్టణంలోని శ్రీ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులు. శ్రీ జోగులాంబ అమ్మవారి నామస్మరణంతో మారుమోగిన పుర వీధులు. అలంపూరు పట్టణం & మండలంలోని వివిధ గ్రామాల నుండి  కలశాభిషేకాలతో అమ్మవారికి అభిషేకం చేయడానికి వందలాదిగా తరలివచ్చిన మహిళలు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333