వివిధ మండలాల ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

Mar 12, 2025 - 20:06
Mar 12, 2025 - 20:27
 0  1

జోగులాంబ గద్వాల్ 12 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ధరూర్. మండలం.. ధరూర్ మండల కేంద్రంలోన్నీ విద్యుత్ సబ్ స్టేషన్ లో థరూర్ , కేటీ దొడ్డి మండలాల రైతులకు విద్యుత్ ట్రాన్స్ పార్మర్ల ను పంపిణి చేసిన గద్వల్  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు. ఈ కార్యక్రమంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ..... ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333