ఆర్టీసీ బస్టాండ్ వాటర్ ట్యాంక్ లో చెత్తాచెదారం - శుభ్రం లేని నీరు

May 10, 2024 - 19:54
May 10, 2024 - 20:07
 0  33

వాటర్ ట్యాంక్ ను శుభ్రపరచి మంచినీళ్లు అందించాలని కోరుతున్న ప్రయాణికులు

జోగులాంబ గద్వాల 10 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకులో చెత్తాచెదారం పేరుకుపోయింది, అదేవిధంగా నీళ్లు కూడా శుభ్రంగా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.  అపరిశుభ్రమైన నీటిని తాగి అనారోగ్యము బారిన పడకుండా ఆర్టీసీ అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేసి మంచినీటిని అందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333