లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Sep 30, 2024 - 17:17
 0  2
లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Sep 30, 2024 లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వాస్తవాలు బయటపెట్టాలని, ఇందుకోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని, రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333