శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న వ్యాసరాజ మఠం పీఠాధిపతి.

Feb 3, 2025 - 19:41
 0  1
శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న వ్యాసరాజ మఠం పీఠాధిపతి.
శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న వ్యాసరాజ మఠం పీఠాధిపతి.

జోగులాంబ గద్వాల 3 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: మల్దకల్ ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వ్యాసరాజ మఠం పీఠాధిపతులు విద్యా మనోహర తీర్థ శ్రీపాదుల వారు సోమవారం సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు అర్చకులు స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో స్వామీజీ పూజలు నిర్వహించారు. పీఠాధిపతులకు ఆలయ చైర్మన్ సన్మానించి తిమ్మప్ప స్వామి చిత్రపటాన్ని చరిత్ర పుస్తకం అందజేసి స్వామీజీ ఆశిస్సులు పొందారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333