ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి:జిల్లా కలెక్టర్

Jan 25, 2025 - 19:45
 0  6
ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి:జిల్లా కలెక్టర్
ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి:జిల్లా కలెక్టర్

జోగులాంబ గద్వాల 25 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని జిల్లా అధికారులు, ఉద్యోగులతో  జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ప్రతిజ్ఞ గావించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఏ ఓ వీరభద్రప్ప స్వీప్ నోడల్ అధికారి రమేష్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333