పర్దిపురంలో రోడ్డుపైన బైఠాయించిన విద్యార్థులు

Nov 4, 2025 - 19:10
 0  16

జోగులాంబ గద్వాల 4 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : .అయిజ మున్సిపాలిటీ పరిధిలో పర్దిపురం స్టేజి దగ్గర బస్సులు ఆపడం లేదని. మరియు పాఠశాల సమయంలో ప్రత్యేకమైన ఒక బస్సు నడపాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు వచ్చే బస్సులు నిండి రావడంతో ఆ బస్సులో ఆపడం లేదు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆగ్రహించి రోడ్డుపై నిరసన తెలుపుతూ బేటాయించారు. ఉన్నతాధికారులు స్పందించి బస్సు లు విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333