తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి. . జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

Oct 28, 2025 - 20:15
 0  1
తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి. . జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

 జోగులాంబ గద్వాల 28 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.  రైతులు ధాన్యం నిల్వలను భద్రంగా ఉంచాలని, ఆరబెట్టిన పంటలు వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  టార్పాలిన్లు అందుబాటులో ఉంచి, క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
 అవసరమైతే వరి కోతలు నిలిపి వేయాలని, ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333