ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్నికైన కంచనపల్లి మాజీ గ్రామ సర్పంచ్ జ్యోతి సురేందర్ రెడ్డి

Mar 5, 2024 - 18:34
 0  6
ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్నికైన కంచనపల్లి మాజీ గ్రామ సర్పంచ్ జ్యోతి సురేందర్ రెడ్డి

అడ్డగూడూరు 05 మార్చి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కంచనపల్లి గ్రామానికి చెందిన కుకునూరు జ్యోతి సురేందర్ రెడ్డి,ఇటీవల ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్నిక కాబడ్డారు, వీరు రీసెంట్గా కంచనపల్లి గ్రామానికి సర్పంచ్ గా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతో కష్టపడి చదివి కస్తూర్బా గాంధీ, జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా ఎన్నికై, తర్వాత క్రమంలో ఇటీవలే టీజీటీ (తెలుగు) ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్నికైనారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు, బంధుమిత్రులు,ఎంతో అభినందించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333