ప్రభళుతున్న విషజ్వరాలు చోద్యం చూస్తున్న అధికారులు.

Sep 21, 2024 - 19:34
 0  6
ప్రభళుతున్న విషజ్వరాలు చోద్యం చూస్తున్న అధికారులు.

జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-

గద్వాల్ జిల్లాలో వాతావరణ మార్పుల వల్ల విషజ్వరాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. సరైన డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు లేకపోవడం, ముళ్లపోదలు, ఆగి ఉన్న మురుగు నీరు ఉండడంతో దోమల బెడదా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మునిసిపల్ అధికారులు స్పందించి పట్టణ పరిశుభ్రత పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333