జోగులాంబ గద్వాల జిల్లా విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి

Aug 21, 2024 - 19:42
Aug 21, 2024 - 19:43
 0  19
జోగులాంబ గద్వాల జిల్లా విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి
జోగులాంబ గద్వాల జిల్లా విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి

జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- నిరంతరాయ మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయుటలో భాగంగా తేదీ :22.08.2024, గురువారం నాడు  ఎర్రవల్లి మండల పరిధిలోని,  33/11KV  బీచుపల్లి సబ్స్టేషన్ నందు 3.15MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానం లో 5MVA సామర్థ్యం గల పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున తేదీ : 22.08.2024 (గురువారం) నాడు ఉదయం 09:00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు  33/11KV బీచుపల్లి సబ్స్టేషన్ పరిధిలోని  ఎర్రవల్లి, బీచుపల్లి, తిమ్మాపూర్, ఎక్తాపూర్, కొండపేట, కొండేర్, జింకలపల్లి గ్రామాలకు అలాగే బీచుపల్లి దేవాలయం, 10వ బెటాలియన్ మరియు వ్యవసాయ, వాణిజ్య సర్వీసులకు విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలియజేస్తున్నాం. కావున వినియోగదారులు మరియు రైతులు అందరూ పైన తెలిపిన విద్యుత్ అంతరాయమునకై విద్యుత్ శాఖకు సహకరించగలరని కోరుతున్నాం.
సయ్యద్ మఖ్బుల్ , ADE/అలంపూర్,
G. V. రావు, AE/ఎర్రవల్లి. అని వారు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333