గద్వాల్:రోడ్ల పైకి చేరుతున్న మురికి నీరు, పాటించుకొని అధికారులు
జోగులాంబ గద్వాల 28 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీ సమీపంలో, రహదారి పైకి భారీగా చేరుకున్న వర్షపు నీరు. అట్టు నుండి వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబంధికారం గా మారింది. దీనికి ముఖ్యకరణం సరైన మురికి నీటి కాలువలు లేకపోవటం, గతం లో కూడా చాలా సార్లు మున్సిపల్ అధికారులకు చెప్పిన వాళ్ళు పట్టించుకోవడం లేదు. వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.