కృష్ణ నది పుష్కర ఘాట్లు గాట్ల దగ్గర పేరుకుపోయిన చెత్తాచెదారం
జోగులాంబ గద్వాల 24 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి కృష్ణానది పుష్కర ఘాట్లు కాస్త శుభ్రం చేసిన సిబ్బంది .. ప్రతిరోజు వివిధ రాష్ట్రాల నుంచి వందలాదిమంది కృష్ణానది స్నానాలకు నిమజ్జనానికి వస్తుంటారు. పుష్కర ఘాట్ ల దగ్గర ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి పరిశుభ్రత చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా మభ్యత అధికారులు స్పందించి పరిశుభ్రంగా ఉంచాలని భక్తులు కోరుతున్నారు.