ఐజ నుండి మిర్చి లోడుతో వెళ్తూన మినీ లారీ  నరసరావుపేట

సమీపంలో రోడ్డుప్రమాదం ప్రమాదంలో డ్రైవర్ మృతి.

Mar 7, 2024 - 16:28
Mar 7, 2024 - 17:37
 0  20
ఐజ నుండి మిర్చి లోడుతో వెళ్తూన మినీ లారీ  నరసరావుపేట

జోగులాంబ గద్వాల 7 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఐజ. మున్సిపాలిటీ కి చెందిన సిల్వర్ గోపాల్ అనే వ్యక్తి తన సొంత మిర్చి అమ్ముకోవడానికి గుంటూరు కు వెళ్లే మార్గమధ్యంలో యాక్సిడెంట్ జరిగినది ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా ఐజ మున్సిపాలిటీ చెందిన సిల్వర్ గోపాల్ కుమారునికి గాయాలు కాగా స్థానిక హాస్పిటల్కు తరలించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఆ వ్యక్తికి కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు. ఇంకా పూర్తి సమాచారం తెరవాల్సి ఉంది..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333