అడ్డగూడూరు ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ గీతాన్ని సిబ్బందితో ఆలపించిన ఎంపీడీవో శంకరయ్య

Nov 7, 2025 - 15:36
 0  24
అడ్డగూడూరు ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ గీతాన్ని సిబ్బందితో ఆలపించిన ఎంపీడీవో శంకరయ్య

 అడ్డగూడూరు 07 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో వందేమాతర గేయానికి 150వ వార్షికోత్సవం సందర్భంగా మండల ఎంపీడీవో శంకరయ్య ఆధ్వర్యంలో వందేమాతరం గీతాన్ని ఆలపించడం జరిగింది. పరిషత్ కార్యాలయంలో వందేమాతర గేయాన్ని సామూహికంగా ఆలపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య సూపరింటెండెంట్, ఏపీవోలు మరియు కార్యాలయ సిబ్బంది. ఇతరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333