. ANM స్క్రీనింగ్ టార్గెట్ జరగకపోతే కఠిన చర్యలు తప్పవు :-డియంహెచ్ఓ డాక్టర్ శశికల

Jun 24, 2024 - 16:46
Jun 24, 2024 - 17:07
 0  11
. ANM స్క్రీనింగ్ టార్గెట్ జరగకపోతే కఠిన చర్యలు తప్పవు :-డియంహెచ్ఓ డాక్టర్ శశికల
. ANM స్క్రీనింగ్ టార్గెట్ జరగకపోతే కఠిన చర్యలు తప్పవు :-డియంహెచ్ఓ డాక్టర్ శశికల

జోగులాంబ గద్వాల 24 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా  వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అనగా గట్టు, ఇటిక్యాల, ధరూర్, మల్దకల్, ఐజ సిబ్బందికి అందరికీ  మరియు ఏఎన్ఎం స్క్రీనింగ్ టార్గెట్ పర్ఫామెన్స్ కానివారిని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి పిలిచి ఎన్సిడి పై రివ్యూ తీసుకున్నారు .

పది రోజులలో పర్ఫామెన్స్ పెరగకుంటే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు..ఇట్టి రివ్యూ మీటింగ్ నకు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి రాజు  జిల్లా ఎన్సిడి కోఆర్డినేటర్ శ్యాంసుందర్, మక్సుద్ వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలలో ఏఎన్ యం లు సూపర్వైజర్లు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State