వికలాంగుల తెలంగాణ చైర్మన్ ముత్తినేని వీరయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన

ఓయు జేఏసీ చైర్మన్ ఏర్పుల నగేష్ 

Jul 10, 2024 - 19:31
 0  6
వికలాంగుల తెలంగాణ చైర్మన్ ముత్తినేని వీరయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన

హైదరాబాద్ 11 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- హైదరాబాద్ మలక్ పేట్ వికలాంగుల కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా బుధవారం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ముత్తినేని వీరయ్యకు ఓయ్ జేఏసీ అధ్యక్షులు ఏర్పుల నాగేష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏర్పుల నాగేష్ మాట్లాడుతూ.. ముందు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నతమైన పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333