మండల మహిళా సమైక్య కార్యాలయంలో జెండా ఆవిష్కరణ 

Jan 26, 2025 - 21:14
 0  7

మద్దిరాల 26 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ఆదివారం ఉదయం మండల మహిళా సమైక్య కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపీఎం మైసయ్య జెండాను ఆవిష్కరించారు. సీసీలు నాగార్జున రెడ్డి, రమేష్, మండల సమైక్య అధ్యక్షురాలు ఉప్పమ్మ, మరియు వివోఏలు  పిఆర్పి దండే.మమత తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333