నీలిపల్లిలో ఘనంగా ముగిసిన విగ్రహ ప్రతిష్టలు

Oct 8, 2024 - 19:44
 0  10

జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలో  శ్రీజములమ్మ  పరశురాముల అమ్మవారి యొక్క విగ్రహప్రతిష్టాపన కార్యక్రమంలో మంగళవారం దిగ్విజయంగా ముగిశాయి. ఉదయం  6 గంటలకు యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట మహోత్సవము సహస్ర అధిక విగ్రహ ప్రతిష్టాపన చారి రమేష్ ఆచారి ఆధ్వర్యంలో జరిగాయి.  మంగళవారం ఉదయం  జమ్ములమ్మ అమ్మవారి ప్రతిష్ట, పూర్ణాహుతి  కార్యక్రమం లో వేద పండితులు శ్రీనివాసమూర్తి , ప్రసన్నచారులు, ప్రద్యుమ్న, హర్ష అయ్యయొక్క బృందం చేత ఈ మూడు రోజులు కార్యక్రమం జరిగింది. ఇవన్నీ భగవత్ అనుగ్రహం చేత కేవలం 120 రోజుల్లో దేవాలయం నిర్మాణం చేసి  ప్రతిష్టాపన ఇక్కడ మరియు నడిపించినారు. గ్రామంలో ఉన్న పెద్దలు,గ్రామస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333