సిపిఐ (ఎం_ఎల్) న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు కామ్రేడ్ దాసరి వీరయ్య సాధనకై పోరాడుదాం

Mar 2, 2024 - 21:19
 0  2
సిపిఐ (ఎం_ఎల్) న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు కామ్రేడ్ దాసరి వీరయ్య సాధనకై పోరాడుదాం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్  దాసరి  వీరయ్య ఆశయాల సాధనకై పోరాడుదాం .సిపిఐ (ఎం_ఎల్) న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు కామ్రేడ్ దాసరి వీరయ్య సంతాప సభను కామ్రేడ్ సామా నర్సిరెడ్డి అధ్యక్షతన ముక్కుడు దేవులపల్లి గ్రామంలో సిపిఐ (ఎమ్ ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వీరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ,రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా *సిపిఐ (ఎం_ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం. డేవిడ్ కుమార్ పాల్గొని* మాట్లాడుతూ కష్టజీవుల రాజ్యం కోసం అనేకమంది తమ అమూల్యమైన ప్రాణాలు త్యాగాలు చేసిన చరిత్ర ఈ గడ్డకే దక్కిందని వారి ఆశయాల సాధన కోసం నేటి యువతరం పోరాడాల్సిన కర్తవ్యం ఉందని తెలియజేశారు .కామ్రేడ్ దాసరి వీరయ్య ముక్కుడుదేవులపల్లి గ్రామంలో సిపిఐ (ఎం _ఎల్ ) న్యూడెమోక్రసీ పార్టీలో కొనసాగుతూ రహస్య నిర్మాణానికి అనేక సహాయ సహకారాలు అందించడమే కాకుండా తన చివరి శ్వాస వరకు ఈ ఉద్యమంలో కొనసాగాడని కొనియాడారు. అనేక పోలీసు నిర్బంధాలను కూడా ఎదుర్కొన్నాడని వివరించారు. ఈ గ్రామంలో అనేక పోలీసు నిర్బంధాలను ఎదుర్కొంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవడంలో ప్రధాన పాత్ర పోషించిన అమరుల ఆశయాల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. *ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, టీచర్ బోల్లెడ్డు వెంకన్న, సిపిఐ (ఎం_ఎల్ )నాయకులు బాలస్వామి, సిపియూఎస్ఐ నాయకులు వెంకట యాదవ్, చామకూరి నరసయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి దేసోజు మధు, పి ఓ డబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సమ్మ,పోరెండ్ల దశరథ, పి వై ఎల్ జిల్లా కోశాధికారి బండి రవి, మై బెళ్లి,పిడిఎస్ యు డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్, దాసరి శ్రీనివాస్, కర్రే వెంకన్న,బయ్య ఎంకన్న, కనకయ్య తదితరులు పాపాల్గొ