సరిహద్దుల్లో 108 కేజీల బంగారం స్వాధీనం

Jul 10, 2024 - 20:53
 0  6
సరిహద్దుల్లో 108 కేజీల బంగారం స్వాధీనం

 భారత్ చైనా సరిహద్దుల్లో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఇండో- టిబెటిన్ బోర్డు పోలీసులుఅరెస్టు చేశారు.

 వారి నుంచి 108. 060 కేజీల 108 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.

 సరిహద్దుల్లో పెట్రోలింగ్ సందర్భంగా నిందితులు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333