పద్మశ్రీ గ్రహీత మందకృష్ణను సన్మానించిన వికలాంగులు

Jun 21, 2025 - 20:34
 0  8
పద్మశ్రీ గ్రహీత మందకృష్ణను సన్మానించిన వికలాంగులు

హైదరాబాద్ 20 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టుర్:–  హైదరాబాద్ నాగోల్ శుభం గార్డెన్ లో జరిగిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఈ సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు అనంతల ఎల్లారెడ్డి ఎర్ర వీరయ్య యాదాద్రి భువనగిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ధరణికోట నరసింహ,మచ్చ ఉపేందర్, లోడా ధనంజయ, సింగారం రమేష్, సింగం కర్ణాకర్ మహిళానాయకురాలు పద్మ, రజిత, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333