పత్తి వరి పొలాలను పరిశీలిస్తున్న ఏడిఏ పద్మావతి,మండల అధికారులు

Sep 10, 2024 - 19:52
 0  89
పత్తి వరి పొలాలను పరిశీలిస్తున్న ఏడిఏ పద్మావతి,మండల అధికారులు

అడ్డగూడూరు 10 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో మంగళవారం రోజు మండల అధికారులు పత్తి సేన్లను,వరి పొలాలను పరిశీలించి రైతులతో చర్చించడం జరిగింది. నష్టపోయిన రైతులను అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చే నష్ట పరిహారనీ రైతులను గుర్తించి అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్,ఆలేరు ఏడిఏ పద్మావతి, తాసిల్దార్ శేషగిరిరావు,ఆర్ఐ, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ పాండురంగాచారి,ఏఈఓ నవనీత మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333