జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రుల మహోత్సవం  కరపత్రల ఆవిష్కరణ

Sep 16, 2024 - 19:09
 0  8
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రుల మహోత్సవం  కరపత్రల ఆవిష్కరణ

జోగులాంబ గద్వాల 16 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అలంపూర్. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో  దసరా శరన్నవరాత్రి మహోత్సవముల ఆహ్వాన పత్రికలు, కరపత్రాలు, గోడ పత్రికలు  శాసన సభ్యులు  విజేయుడు  చేతుల మీదుగా ఆవిష్కరింప బడినది. ఈ కార్యక్రమము నందు ఆలయ ఈఓ. పురేందర్ కుమార్, ఉప ప్రధాన అర్చకులు డి. ఆనంద్ శర్మ,  అలంపూర్ గ్రామ పెద్దలు, ప్రజలు, ఆలయ అర్చకులు & సిబ్బంది,  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333