గ్రామ ప్రజలకు సేవ చేయడమే దేయంగా ముందుకు వెళ్తున్నా రుద్ర రామచంద్రు

Feb 21, 2024 - 18:41
Feb 22, 2024 - 08:54
 0  35
గ్రామ ప్రజలకు సేవ చేయడమే దేయంగా ముందుకు వెళ్తున్నా రుద్ర రామచంద్రు

తుంగతుర్తి, ఫిబ్రవరి 21తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు పంజాల రాజయ్య మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న ఓబిసి సెల్ మండల అధ్యక్షుడు రుద్ర రామచంద్రు పంజాల రాజయ్య  కుటుంబ సభ్యులను పరామర్శించి 3000 ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా రుద్ర రామచంద్ర మాట్లాడుతూ పంజాల రాజయ్య  ఎంతో మంది కీ సేవచేసారు తాను మరణించడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు తను తుది శ్వాస విడిచే దాక కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అని అన్నారు ఈ కార్యక్రమం లో గ్రామ శాఖ అధ్యక్షులు బోర జెలందర్ మాజీ అధ్యక్షులు గుండగాని సోమయ్య యూత్ అధ్యక్షులు పంజాల సంతోష్ సీనియర్ నాయకులు తీగల శ్రీను, పులి ముత్తయ్య, వీరబోయిన అమ్మయ్య, పంజల ముత్తయ్య, పంజాల, మురళి, పంజాల, రమేష్, పంజాల రాములు, తదితర గ్రామస్తులు పాల్గొన్నారు

Abbagani Venu Thungathurthy Mandal Reporter Suryapet District Telangana State.