కౌన్సిల్ తీర్మానం లేకుండా తైబజార్ వేలంపాట సరైనది కాదు..మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్..

May 4, 2025 - 20:16
 0  6

జోగుళాంబ గద్వాల 4 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: అయిజ. మున్సిపాలిటీలో కౌన్సిల్ తీర్మానం లేకుండా తైబజార్ గురించి నిర్ణయం తీసుకుంటే ప్రజలకు సమస్యలు రావచ్చని అందుకే అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న మూడు మున్సిపాలిటీలో తైబజారు నిర్ణయాన్ని వాయిదా వేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్..స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333