ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

Nov 12, 2024 - 07:14
Nov 13, 2024 - 06:54
 0  366
ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

మోత్కూరు 12 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :  

ఊరి వేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని అనాజిపురం లో వెలుగులోకి వచ్చింది గ్రామానికి చెందిన కుమ్మర్ కుంట్ల షాపిరెడ్డి అండాలు దంపతుల కుమారుడు నర్సిరెడ్డి (28) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు సంఘటన సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034