అమరావతి విజయవాడ :- అక్రమ నిర్మాణాలను తొలగించడం

పట్ల సర్వత్ర హర్షం -బందరు ప్రజలు మచిలీపట్నంలో గత వైఎస్ఆర్సిపి హయాంలో జరిగిన ప్రభుత్వ భూముల దురాక్రమణం భూకబ్జాలను అధికారంలోకి వచ్చిన100 రోజుల్లోనే గనులు జియాలజీ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శరవేగంతో తొలగిస్తుండటం పట్ల బందరు ప్రజలు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు హైడ్రా తరహాలో రాష్ట్రంలో ప్రప్రధమంగా మచిలీపట్నంలోని కుమ్మరిగూడెం మంచినీటి చెరువును పూడ్చి వేసి కుమ్మరులకు ఇళ్ల స్థలాల పేరుతో 200 కోట్లకు అమ్మాలని చూసిన ల్యాండ్ మాఫియా అక్రమ నిర్మాణాలను ఒక్కరోజులో తొలగించడం కొల్లు రవీంద్ర కే సాధ్యమైందని తదుపరి పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో కరగ్రహారం ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇచ్చిన అక్రమ కాలనీనీ కూడా తొలగించి వేస్తారని వైఎస్ఆర్సిపి రౌడీలు గుండాలు కబ్జాలు చేసిన చెరువులు స్కూల్లో కాలేజీలు రోడ్లు సత్రములు ఎండోమెంట్ భూములు గృహాలు కూడా విముక్తి పొందబోతున్నాయని ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు బందరు ప్రజలు