సిపిఎం పార్టీ జిల్లా స్థాయి రాజకీయ తరగతులను విజయవంతం చేయండి మల్లు లక్ష్మి

Jun 18, 2024 - 16:05
 0  7
సిపిఎం పార్టీ జిల్లా స్థాయి రాజకీయ తరగతులను విజయవంతం చేయండి మల్లు లక్ష్మి

తెలంగాణ వార్త

పెన్ పహాడ్ మండలం జూన్ 19' 20 మండల కేంద్రంలోని సత్య గార్డెన్లో నిర్వహించేసిపిఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్య దర్శి కార్యవర్గ సభ్యురాలు మల్లులక్ష్మి అన్నారు మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి మాట్లాడుతూ దేశంలోని మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు సీట్లు వస్తే తాను అనుకున్నట్టుగా రిజర్వేషన్లు రద్దు చేస్తానని దానికి ప్రజలు ఇచ్చిన తీర్పు బాగుగా ఉన్నదని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అన్నిటిని ప్రారంభించాలని రైతాంగ పోరాటానికి నిలిచిన గడ్డగా సూర్యాపేట ముందుంటుందని అదేవిధంగా ప్రజల సమస్యలపై ఎప్పుడు పోరాటం చేస్తామని సిపిఎం పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండగా ఉంటదని దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామని గుర్తు చేస్తున్నాం అన్నారు అట్లాగే జరిగే రాజకీయ తరగతి శిబిరానికి తరలిరావాలని తెలియజేశారు ఈ కార్యక్రమం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు చెరుకు ఏకలక్ష్మి మండల కార్యదర్శి రణపంగ కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీకాంత్ వీరబోయిన రవి మండల కమిటీ సభ్యులు గుంజ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State