పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి వెలువలు: ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య

Oct 16, 2024 - 13:29
Oct 16, 2024 - 14:58
 0  10
పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి వెలువలు: ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య

_కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన "*పల్లె పండుగ*" కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గం, నందిగామ మండలం, గోల్లమూడి గ్రామంలో ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, అన్న నందమూరి తారక రామారావు, దేవినేని వెంకటరమణ గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉపాధి హామీ నిధులనుండి 20 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, డ్రైన్ ల నిర్మాణానికి స్థానిక నేతలతో కలిసి భూమి పూజ కార్యక్రమం చేసిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సాధించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతుందని,ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మరియు అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు._

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State