శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో అమ్మవారు

Oct 5, 2024 - 18:53
Oct 5, 2024 - 18:54
 0  5
శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో అమ్మవారు

జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్. మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత దేవాలయంలో శనివారం వాసవి మాతను శ్రీవెంకటేశ్వర స్వామి అలంకారంలో  భక్తులకు దర్శనం ఇచ్చారు.  ఉదయం గోపూజ దుర్గా హోమం కార్యక్రమాలు అలాగే పూజ కార్యక్రమాలలో విశిష్ట పూజాదాతలు నరహరి మంజుల, సురేష్ చిందుకూరి, రాఘవేంద్ర, పల్లా వెంకటేష్, అభిషేక పూజాదాతలు నరహరి పద్మా వెంకటేష్, చెవ్వ రాములు, బిలకంటి అమర్నాథ్, పుణ్యమూర్తి, రాంప్రసాద్ అండ్ బ్రదర్స్ వారు  అమ్మవారిని పూజించడం జరిగింది. దసరా నవరాత్రి మహోత్సవాలలో భాగంగా దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పూజలలో ఆర్యవైశ్య భక్తాదులు, ఆర్యవైశ్య కార్యవర్గము మల్దకల్ మండల అధ్యక్షులు ఇల్లూరు నాగరాజు, పట్టణ అధ్యక్షులు బాదం శ్రీనివాసులు, ఆర్యవైశ్య సంఘ స్థాపకులు స్టేట్ కౌన్సిల్ నెంబర్ మనసాని నాగరాజు, మండలఆవోప సంఘ అధ్యక్షులు నరహరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, యువజన సంఘం అధ్యక్షులు నరహరి ప్రవీణ్, మహిళా సంఘం అధ్యక్షులు ఇల్లూరు పద్మజ, అభివృద్ధి కమిటీ సలహాదారులు ఇల్లూరి సత్యనారాయణ,  సాయికుమార్, పల్లా తిమ్మయ్య, ఇల్లూరు గంగాధర్, పల్లా వెంకటేష్ వీరి ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333