వరంగల్ న్యూస్ ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం 

Mar 12, 2025 - 19:06
 0  5
వరంగల్ న్యూస్ ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం 

 ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ లోని శంభునిపేట ప్రాంతంలో పాదాచారులు మరియు ప్రయాణికుల నిమిత్తం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది గడిచిన రోజులలో పెరిగిన ఎండ తీవ్రతను బట్టి ప్రయాణించే సమయంలో నీరు దొరకక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను గమనించి ఆదరణ చారిట బుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ బి సాయి కృష్ణదేవ్ జనరల్ సెక్రెటరీ శేఖర్ జాయింట్ సెక్రటరీ కే కవిత మరియు చింతల సతీష్ చలివేంద్రం ను ప్రారంభించడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333