పోలవరం మండలం లో పలు భవనాల ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలు చేసిన

ఎమ్మెల్యే తెల్లం బాలరాజు,

Mar 1, 2024 - 19:55
Mar 1, 2024 - 21:20
 0  99
పోలవరం మండలం లో పలు భవనాల ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలు చేసిన

పోలవరం, 01 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పోలవరం మండలం లో పలు గ్రామాలలో నూతన భవనాల ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ .మండలంలో పలుగ్రామాలైన కొండ్రుకోట గ్రామంలో నూతన సచివాలయ భవనం, హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్, పశువుల వైద్యశాల మరియు కమ్యూనిటీ హాల్,జిల్లేడుగూడెం గ్రామంలో సచివాలయం భవనం,ప్రగడపల్లి గ్రామంలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లను ప్రారంభించడం  జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం ఎంపీపీ సుంకర వెంకట్ రెడ్డి, తహసిల్దార్ ప్రసాద్ , ఎంపీడీవో జీ శ్రీను, ప్రగడపల్లి సర్పంచ్ కలుం బాపిరాజు, ఎంపీటీసీ దాపర్తి మోహన్ రావు, సర్పంచ్ లు ,ప్రజా ప్రతినిదులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది నాయకులు,అభిమానులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333