ఆర్డీఎస్ రైతులు అధైర్య పడకండి

తెలంగాణ ప్రాంతానికి చేరుకున్న ఆర్డీఎస్ నీరు మరో రెండు రోజుల్లో తుమ్మిల లిఫ్ట్ ద్వారా రైతులకు నీరు అందుతాయి అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ తెలంగాణ సరిహద్దు అయిజ మండలం, సింధనూర్ గ్రామం వద్ద RDS D-12A వద్ద బుధవారం 4 అడుగుల పైనే పారుతున్న యాసంగి సాగునీరు. సాయంత్రానికి D-20 ఉప్పల వరకు చేరే అవకాశం ఉంది. KC కెనాల్ కు పెట్టిన 2.5 ఇండెంట్ నీరు శుక్ర, శని వారాలు తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా రైతులకు అందే అవకాశం ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు...