అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న....

Aug 24, 2024 - 16:40
Aug 24, 2024 - 16:40
 0  2
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న....


జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ...

గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల కేంద్రంలోని స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని తాటికుంట రాంచంద్రారెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ హాజరై ప్రారంభించారు.. అంతకుముందు స్వామి వారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు...

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ బాబు, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, అమరావాయి కృష్ణారెడ్డి, అల్వాల రాజశేఖరరెడ్డి, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,నాగేంద్ర యాదవ్, రిటైర్డ్ తహసీల్దారు మున్నెప్ప నాయక్,తాటికుంట ఆంజనేయులు, సిక్కిల మల్దకల్, శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్, కుర్వ శ్రీనివాసులు, డి.ఆర్.శ్రీధర్, కొండపల్లి రాఘవేంద్ర రెడ్డి, పరుశరాముడు, చిన్నకిష్టన్న,రవీందర్ రెడ్డి వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు ఉన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333