హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ మిషన్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షురాలుగా K.కవిత నియామకం

Aug 29, 2024 - 12:31
 0  18
హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ మిషన్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షురాలుగా K.కవిత నియామకం

హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ మిషన్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షురాలుగా K.కవిత నియామకం 

మంచిర్యాల న్యూస్: బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన కే కవిత గారు సమాజం మానవ హక్కుల పట్ల తను చూపించిన శ్రద్ధ ఆసక్తిని బట్టి మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షురాలుగా నియమించినట్లు హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ జాతీయ కమిటీ వారు 

తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ గారు సంయుక్తంగా తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కవిత గారు మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను శ్రద్ధాసక్తులతో నెరవేరుస్తాన ని తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ జాతీయ కమిటీ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కృష్ణ పాల్గొని కవితని అభినందించడం జరిగింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333