విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి.

Jul 22, 2024 - 18:52
 0  2
విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి.

జోగులాంబ గద్వాల 22 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- కేటి దొడ్డి. మండలం కొండాపురం గ్రామానికి చెందిన వడ్డే పరుశురాం పొలం మధ్యలో విద్యుత్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. చుట్టుపక్కల పొలాల దగ్గర ఉన్న రైతులు శబ్దం రాగానే అక్కడికి వెళ్లి ఆయన చూడగానే భయాందోళనకు గురయ్యారు. మృత్తిని కుడికాలు పాదం మొత్తం కాలిపోయింది. ఘటనా స్థలానికి వెంటనే మండల విద్యుత్ శాఖ వారు అక్కడికి చేరుకొని విద్యుత్తును నిలిపివేశారు. గ్రామ ప్రజలు విషాదఛాయ లో ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333