మాదారం గ్రామంలో సిసిఐ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శాలిగౌరారం

Nov 6, 2024 - 20:03
 0  5
మాదారం గ్రామంలో సిసిఐ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   శాలిగౌరారం

06 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలో మాదారం గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంని ప్రారంభించారు.ముఖ్య అతిథులుగా విచ్చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు
మందుల సామేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..పండించిన పంట పత్తి రైతు పంటను మద్దతు ధర7500 రూపాయలకు అమ్ముకోవాలని కోరారు.దళారుల చెప్పే మాటలు నమ్మొద్దని వారి చేతిలో మోసపోవద్దని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నాయకులు,వివిధ గ్రామశాఖ అధ్యక్షులు, మహిళలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333