భాషా గణిత నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలి రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు మధుసూదన్ రెడ్డి

Nov 28, 2025 - 19:00
 0  18
భాషా గణిత నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలి రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు మధుసూదన్ రెడ్డి
భాషా గణిత నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలి రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు మధుసూదన్ రెడ్డి

 జోగులాంబ గద్వాల 28 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఎర్రవల్లి. మౌలిక భాషా గణిత నైపుణ్యాలను విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు మధుసూదన్ రెడ్డిఅన్నారు. ఎర్రవల్లి మండలం పరిధిలోని కొండేరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో రాష్ట్ర పరిశీలకులు శుక్రవారం సందర్శించారు.
* విద్యార్థుల యొక్క విద్య సామర్ధ్యాలను  పరిశీలించారు.
* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఒకటవ తరగతి నుండి మూడవ తరగతి ముగిసే నాటికి మౌలిక భాష గణిత నైపుణ్యాలను అభివృద్ధి పరిచి చదవడం రాయడం వంటి ప్రాథమిక భాష నైపుణ్యాలను కూడికలు తీసివేతలు వంటి ప్రాథమిక గణిత నైపుణ్యాలను ప్రతి విద్యార్థికి ప్రాథమిక దశలో అందించి బలమైన పునాది వెయ్యాలన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333