ప్రభుత్వ ఆసుపత్రి మెట్ల పై చెత్త పట్టించుకొని సిబ్బంది

Nov 24, 2025 - 18:49
 0  73
ప్రభుత్వ ఆసుపత్రి మెట్ల పై చెత్త పట్టించుకొని సిబ్బంది

జోగులాంబ గద్వాల 24 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల్  జిల్లా కేంద్రం లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మెట్ల పై ఉన్న చెత్తను శుభ్రం చేయని సిబంది. నిత్యం వైద్యం కోసం జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి  ప్రజలు వస్తుంటారు. వారికి పద్దునైనా వస్తులు గుచ్చుకొని గాయాలు ఆయె అవకాశం ఉన్నది. కాబట్టి ఉన్నత అధికారులు స్పందించి శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333